Daily Archives: October 1, 2010

తిండిగింజలు వ్యర్థమయ్యే పందికొక్కుల రాజ్యం

ఈభూమి అక్టోబర్ 2010 సంచిక కోసం ఆకలిగొన్నవారికి కావలసిన తిండి దొరకక చనిపోవడం, దొరల గుమ్ముల్లో, గరిసెల్లో తిండిగింజలు ముక్కిపోవడం, పందికొక్కులకు ఆహారం కావడం చాలమందికి చాల సంవత్సరాలుగా తెలిసిన కథే. ‘అన్నపు రాశులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట’ అని కాళోజీ డెబ్బై సంవత్సరాల కింద రాసినది ఆ స్థితి గురించే. ఆరోజుల్లో ఆ … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | 6 Comments