Monthly Archives: May 2010

రాజోళి, అలంపురం విషాదం

(అక్టోబర్ 19, 2009, ఆంధ్రజ్యోతి దినపత్రిక) తుంగభద్ర – కృష్ణ వరద బీభత్సంలో కకావికలయిన ప్రజాజీవనానికి సహాయ సహకారాలు అందించడానికి, దెబ్బతిన్న వేలాది బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి సమాజమంతా పెద్ద ఎత్తున కదులుతున్నట్టు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలన్నీ సహాయ, పునరావాస కార్యక్రమాలలో తలమునకలుగా ఉన్నట్టు ఒక అభిప్రాయం చలామణీలోకి వచ్చింది. పనిచేసే వారినెవరినీ విమర్శించనక్కరలేదేమో. సహాయ, … Continue reading

Posted in Andhra Jyothy, వ్యాసాలు, Telugu | Leave a comment

అక్షరాలా తీరని లోటు

‘ఆయన లేని లోటు పూడ్చలేనిది’ అనే మాట వినీ వినీ అరిగిపోయింది గాని ఆ మాట అక్షరాలా వర్తించే, సంపూర్ణంగా నిజమయ్యే మనిషి కె. బాలగోపాల్ (1952-2009). నిజంగా తెలుగు సమాజానికీ, ప్రజాఉద్యమాలకూ, ప్రజల హక్కుల పరిరక్షణకూ, తెలుగునాట మేధోకృషికీ ఆయన మరణం తీరని లోటు. ప్రజల సమస్యలను ఆయన పట్టించుకున్నంత తీవ్రంగా పట్టించుకునే, ఆయన … Continue reading

Posted in వ్యాసాలు, Telugu | 1 Comment

ఈ “ఘాతుకాలు” ఎందుకు జరుగుతున్నాయి?

(రచన: మే 19, 2010 ప్రచురణ: ప్రజాతంత్ర వారపత్రిక మే 23, 2010) “ఘాతుకం”, “నరమేధం”, “అమానుషం”, “హేయం”, “దుర్మార్గం”, “హింసాకాండ”, “మారణకాండ”, “మారణహోమం”, బీభత్సం”, “రక్తపిపాస”… ప్రచార సాధనాలూ రాజకీయ నాయకులూ వాడుతున్న విశేషణాలకు కొదవలేదు. మనుషుల ప్రాణాలు అకాలంగా అర్ధాంతరంగా రద్దయిపోతున్న ప్రతి సందర్భంలోనూ సమాజ ప్రతిస్పందన ఇంత తీవ్రంగానే ఉంటే ఎంత … Continue reading

Posted in Telugu | 1 Comment

తెలంగాణ రైతు విషాదగాథ

“దెబ్బ మీద దెబ్బ కోలుకోకుంట. కాలం దెబ్బ. మనిషి దెబ్బ” ఒక్కమాటలో ఇదీ ఇవాళ భారతదేశపు రైతు కథ. కూలీ కథ. సగటు మనిషి కథ. కోట్లాది మంది పీడితుల కథ. ఇంక తెలంగాణ రైతు కథ చెప్పనే అక్కరలేదు. కాచుకునే, తేరుకునే, లేచినిలబడే సమయం కూడ ఇవ్వకుండా కాలం దెబ్బమీద దెబ్బ కొడుతూనే ఉంది. … Continue reading

Posted in వ్యాసాలు, Telangana, Telugu | Leave a comment

చిదంబరం బెదిరింపులు

రచన: మే 12, 2010 ప్రచురణ: ప్రజాతంత్ర వారపత్రిక మే 16, 2010 కేంద్ర ప్రభుత్వ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వశాఖ గత గురువారం నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. పైకి చూడడానికి అది కేవలం 1967 నాటి చట్టంలోని ఒకానొక సెక్షన్ ను ప్రజల దృష్టికి తెస్తున్నట్టు మాత్రమే కనబడుతుంది గాని, అది … Continue reading

Posted in వ్యాసాలు, Prajatantra, Telugu | 1 Comment

శ్రీశ్రీకి “ఆంధ్ర దురభిమానం” ఉందా?

దేవులపల్లి ప్రభాకర రావు గారు నా అభిమాన రచయితలలో ఒకరు. సమాచారం, విశ్లేషణ, తెలంగాణ మట్టివాసన నిండి ఉండే ఆయన రచనలు ఆసక్తితో చదువుతాను. కాని ప్రజాతంత్ర మే 2-8, 2010 సంచికలో అచ్చయిన ఆయన వ్యాసం సమాచారంలోనూ, విశ్లేషణలోనూ కొంత పొరపడినట్టు అనిపించడం వల్ల ఈ ఉత్తరం.

Posted in వ్యాసాలు, Prajatantra, Telugu | 2 Comments

హోంమంత్రికి బహిరంగలేఖ

(ఆంధ్రజ్యోతి, దినపత్రిక, మే 11, 2010) పళనియప్పన్ చిదంబరం గారూ, మీరు అగ్రాసనాధిపత్యం వహిస్తున్న మహా ఘనత వహించిన గృహమంత్రిత్వశాఖ మే 6న విడుదల చేసిన ఒక ప్రకటన (బెదిరింపు లేఖ) కు జవాబుగా బహిరంగ లేఖ రాయాలనిపిస్తున్నది. ఆ రెండు పేరాగ్రాఫుల ప్రకటనలో చెప్పినవీ, చెప్పనివీ చాల విషయాలున్నాయి. తమ రాజకీయాలను సమర్థించమని భారత … Continue reading

Posted in Andhra Jyothy, వ్యాసాలు, Telugu | 2 Comments